జన్ ఔషధి కేంద్రాలలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.484 కోట్ల రికార్డు అమ్మకాలు
దేశంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన 7064 ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలలో (పీఎమ్బీజేకే) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-2021లో జనవరి 12వ తేదీ వరకు) రికార్డు స్థాయిలో రూ.484 కోట్ల అమ్మకాలు జరిగాయి. భారతీయ జన్ ఔషధి కేంద్రాలలో (పీఎమ్బీజేకే) నాణ్యమైన జనరిక్ మందుల అమ్మకాలు జరు…